మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్మగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క 60వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లంక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా టిపీసీసీ సభ్యులు నల్లపు దుర్గా ప్రసాద్ విచ్చేసివారి సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు. తరువాత దుమ్మగూడెం పి హెచ్ సి నందు రోగులకు కు పండ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో దుమ్మగూడెం నాయకులు బైరెడ్డి సీతా రామారావు, అప్పల రెడ్డి, వేమన రెడ్డి, తోట మల్ల సంగీతరావు, కందుల వెంకటేశ్వర్లు, గుమ్మడి శ్రీను, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: