ములకలపల్లి:(జూన్ 09)మన్యం మనుగడప్రతినిధి :
సీపీఐ మండల కార్యదర్శి గా ములకలపల్లి కి చెందిన మహ్మద్ యూసుఫ్,మండల సహాయ కార్యదర్శి గా నరాటి రమేష్ ను మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సీపీఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా. జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్ సమక్షంలో ఎంపిక చేశారు.మండల కౌన్సిల్ సబ్యలు గా 36 మంది,కార్యవర్గ సభ్యులు గా 21 మందిని ఎంపిక చేశారు.ఈ సందర్భంగా ఎం డి యూసుఫ్ మాట్లాడుతూ సీపీఐ పార్టీ అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తానని,కార్యదర్శి గా ఎంపిక చేసిన జిల్లా నాయకుల కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: