దమ్మపేట జూన్ 09 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలు దమ్మపేట మండలంలో అన్ని గ్రామాల్లో చాలా చురుకుగా జరుగుతున్నవి.ఈరోజు మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలలో సర్పంచ్ లు అధికారులతో కలిసి పాల్గొన్న జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్ ,మండల నాయకులు ఆళ్ల జంగం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: