గుండాల జూన్ 24(మన్యం మనుగడ) కార్యకర్తలకు ఆపదలో అండగా ఉంటానని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఉమ్మడి గుండాల మండలం పిఎసిఎస్ చైర్మన్ రామయ్య కుమారుడు అనారోగ్యంతో కొత్తగూడెం పట్టణంలో సురక్ష హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు హాస్పిటల్ కి వెళ్లి అతని ఆరోగ్యంపై డాక్టర్లతో చర్చించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్త కు వెన్నంటి ఉంటా అని రేగా కాంతారావు పేర్కొన్నారు
Post A Comment: