మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ కార్యాలయాన్ని జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు తో కలిసి లాంఛనంగా ప్రారంభించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు అనంతరం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు , ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు,
👉 ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వర్లు గారు, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ లావుడియా రాములు నాయక్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కోరం కనకయ్య గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్ గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి& భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భానోత్ హరి సింగ్ నాయక్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు గారు, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతా మహాలక్ష్మి గారు, జిల్లాలోని అన్ని మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: