గుండాల /భూర్గంపాడు,జూన్ 26(మన్యం మనుగడ) :ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రక్తదానం చేయాలి అన్న పిలుపు స్పందించి రేగా స్ఫూర్తితో బూర్గంపాడు మండల కేంద్రం చెందిన మహేష్ నాయుడు తరుచు రక్త దానం చేస్తున్నాడు ఆదివారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్న ఒక అమ్మాయికి రక్తదానం చేసి ఇ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. రేగా రక్తదానం చేయండి అన్నా మాటను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేస్తున్నట్లు మహేష్ పేర్కొన్నారు
Post A Comment: