మన్యం మనుగడ కరకగూడెం:ఎఐసిసి,టిపిసిసి,డిసిసి ఆదేశలమెరకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెంటనె రద్దు చెయ్యాలని పినపాక మండల కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి నిరసన దీక్ష చెపడుతున్నట్లు పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి. నితిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మన్యం మనుగడ తొ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్ని పత్ పథకాన్ని వెంటనే రద్దచెయ్యాలనె నినాదంతో ఈ నెల 27వ తేదీన పినపాక మండల కేంద్రంలోని నిర్వహిస్తున్న నిరసన దీక్ష కు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.
Navigation
Post A Comment: