CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీజన్ వ్యాధులు పై ప్రజలకు అవగాహన కల్పించాలి .వైద్యశాఖ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం .పాల్గొన్న పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ..

Share it:

 


మన్యం మనుగడ, పినపాక : 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం అయినందున ప్రజలకు సీజన్ లు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని వైద్య శాఖ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు . ప్రతి గ్రామంలో  వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, తెలిపారు.ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ శ్రీనివాసులు,ఎంపిఓ శ్రీనివాసరావు, పినపాక వైద్యులు శివకుమార్, కార్యదర్శులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: