దమ్మపేట జూన్ 06 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం గొర్రెగుట్ట నా స్వగృహం లో మూడవ గట్టు లింగాలపల్లి గ్రామ కాపురస్థుల వారయిన చేపా వారి యిలవేల్పులు కరికొండ చడమలమ్మ అమ్మ వారి జాతర మహోత్సవం మొక్కుకున్నా మొక్కులు నిమిత్తం వాడే వీరాస్వామి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ జాతర కు ముఖ్య అతిథి గా వైఎస్సార్ టీపీ తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ విభాగ అధ్యక్షులు సోయం.వీరభద్రం పాల్గోని మొక్కులు చెల్లించి,పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అలయ పూజారులు చేపా.ముక్తీశ్వరావు,చేపా.వీరాస్వామి,చేపా.సారయ్య,చేపా.అర్జున్,చేపా.నరసింహారావు,చేపా.తిరుపతిరావు,,భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: