గుండాల జూన్ 21(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రభుత్వ విప్ కార్యాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి నందు నూతనంగా ఏర్పాటు చేశారని కార్యాలయం ప్రారంభోత్సవం ఈనెల 24 వ తారీకు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ రేగా చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది టిఆర్ఎస్ పార్టీ గుండాల, ఆళ్ల పల్లి మండల అధ్యక్షులుతెల్లం భాస్కర్, పాయం నరసింహారావు పేర్కొన్నారు. ఈ ప్రారంభ ఈ కార్యక్రమానికి రెండు మండలాల్లోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు డి సి సి బి డైరెక్టర్లు, ఎంపీపీలు, కోపరేట్ చైర్మన్లు,ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లలు, సర్పంచులుకు, రైతు కమిటీ చైర్మన్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఉప సర్పంచులు తప్పకుండా ప్రారంభోత్సవానికి రావాలని వారు కోరారు
Post A Comment: