- ఇప్పడికైనా అధికారులు స్పందించి రోడ్డు మార్పు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
మన్యం మనుగడ ,పినపాక:ఇసుక లారీలతో గోపాలరావు పేట గ్రామస్థులు హడలెత్తుతున్నారు. ఎక్కడ తమ ప్రాణాలు తమ పిల్లల ప్రాణాలు పోతాయని క్షణక్షణం గండం లా గడుపుతున్నారు.
ప్రమాదంగా మారిన గోపాల్ రావు పేట లో ఊర్లో సందు రోడ్ నుంచి ఇసుక ర్యాంపు లారీ ల వల్ల కలిగిన ప్రమాదం పిల్లలకు ప్రమాదం మనుషులకు ప్రమాదం ఉందని బెంబేలెత్తిపోతున్నారు. గోపాల్ రావుపేట సందు రోడ్లు లారీలు పోవడం వల్ల పిల్లల మీదికి దూసుకుపోతున్న వైనం ఇసుక ర్యాంపు సెక్యూరిటీ సరిగా చేయకపోవడం వల్ల ఆటోలను కూడా ఇసుక ర్యాంపు ఓనర్ లారీలు యాక్సిడెంట్ చేసి వారి మీద కేసు పెట్టిన వైనం .ఎవరు చనిపోయినా ,ఎన్ని ఇళ్లు కూలిపోయిన నా ర్యాంపు ఆపం మీ దిక్కు వున్న చోట చెప్పుకోండి అంటూ ఇసుక ర్యాంపు ఓనర్లు బెదిరింపులకు గురి చేస్తున్నారు . వంద సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ గా ఉన్న భూమి ఇవాళ హఠాత్తుగా పట్టా లాండ్ గా మారి ఇసుక ర్యాంపు సాంక్షన్ చేయించుకున్న వైనం గోపాల్ రావు పేట రాత్రి 9 గంటల వరకు ఇసుక లారీలు నడిపిస్తూ ప్రజలను అడ్డుపడితే భయపడుతున్న వైనం ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఇసుక ర్యాంపు రహదారిని ఊరు బయట నుంచి వేసుకోవాలిఅని కోరుకుంటున్న గోపాల్ రావు పేట ప్రజలు ప్రమాదాల బారి నుండి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నాము.
Post A Comment: