గుండాల జూన్ 4(మన్యం మనుగడ) పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని జమరగూడెం గ్రామానికి చెందిన ఆరెం ప్రణీత్(36) శనివారం ఉదయం పురుగుల మందు తాగడం తో గమనించిన కుటుంబ సభ్యులు గుండాల ప్రాథమిక వైద్యశాల కు తీసుకువచ్చి చికిత్సనందిస్తున్నారు చికిత్స పొందుతూ మృతి చెందారు. పురుగుల మందు మోతాదుకు మించి తాగడంతో బ్రతికించే అవకాశం లేకుండా పోయింది. గుండాల ఎస్ ఐ కింద రాజశేఖర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు
Post A Comment: