మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సండ్రల్ బొడు గ్రామంనికి చెందిన కృష్ణఅర్జున్ వయసు 20సం.. యువకుడు జగ్గరం గ్రామంలోని తమ చుట్టాల ఇంటికి వచ్చి బావిలో ఈత కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post A Comment: