మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లోని రొయ్యూరు గ్రామంలో శుక్రవారం జిల్లా మైనారిటీ అధ్యక్షులు అయూబ్ ఖాన్, మండల అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో సోదారి హరీష్,దుర్గం అర్జున్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండీ గౌస్,ఎండీ సులేమాన్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, జిల్లా ఎస్సీ సెల్ సహాయ కార్యదర్శి కొండ గొర్ల పోశయ్య, రొయ్యూరు గ్రామ కమిటీ అధ్యక్షులు సోదారి పోచయ్య, సోదరి రామయ్య, పాదియా రాజేష్, జిమ్మిడి రవి, దొంగరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: