CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సిపిఐ దుమ్ముగూడెం మండల కార్యదర్శి గా రావులపల్లి రవికుమార్ ఏకగ్రీవ ఎన్నిక..

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామం లో సిపిఐ పార్టీ 19 మహా సభను నిర్వహించారు నర్సాపురం గ్రామంలో రావులపల్లి సుశీలమ్మ ప్రాంగణంలో జరిగిన మహాసభలో మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల కార్యదర్శి రావులపల్లి రవి కుమార్ తో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు సహాయ కార్యదర్శులు నోముల రామిరెడ్డి,మట్ట నరసింహారావు, తాటిపూడి రమేష్, కొరస రమేష్, కార్యవర్గ సభ్యులుగా కుంజ శ్రీనివాస్, లింగయ్య, కారం రమణయ్య, కొమరం లక్ష్మి, వెంకటేశ్వర్లు, కాక తిరుపతమ్మ, పెనుబల్లి లక్ష్మి ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కల్లూరు వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: