CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పూసుకుంట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఏపీవొ.

Share it:

 


 దమ్మపేట జూన్ 13 ( మన్యం మనుగడ ) : గవర్నర్ తమిళిసై దత్తత గ్రామమైన పూసుకుంట అంగన్వాడీ కేంద్రము లో గిరి పోషక పథకం అమలు తీరును ఆకస్మికంగా ఐటీడీఏ ఏపీఓ (అగ్రికల్చర్ ) ఉదయ్ భాస్కర్ పరిశీలించారు .పోషకాహార అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.గిరిపోషణ పథకం అమలుతీరు మంచి ఫలితాలు వస్తున్నాయని పథకం మరింత పటిష్ఠంగా అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో icrisat కన్సల్టెంట్ ప్రసాద్,అంగన్వాడీ సూపర్వైజర్ హైమావతి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: