గుండాల జూన్ 13(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే , రేగా విష్ణు ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామానికి చెందిన మంతెన సురేష్ ఎడమ చేయి ఫ్యాక్చర్ కావడంతో ఆర్థిక స్తోమత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో సోమవారం కాచన పల్లి గ్రామంలో రేగా కాంతారావు ను కలిసారు తక్షణమే స్పందించిన రేగా కాంతారావు రేగా ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందించడంతో సురేష్ తో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే మండలంలో ట్రస్టు ద్వారా రేగా కాంతారావు అనేకమందినీ ఆదుకున్నారు
Navigation
Post A Comment: