మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం : ఇటీవల అనారోగ్యంతో మరణించిన భవన నిర్మాణ కార్మికుడు భానోత్ నరసింహ దశ దిన కర్మలలో పాల్గొని చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు అశ్వాపురం మండలం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 6000 రూపాయలు ఈరోజు దశదినకర్మ లలో పాల్గొని ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి మండల అధ్యక్షుడు రాయపూడి రాజేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మేలపుర సురేందర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి అనంతరం సురేష్, నాయకులు ఎడెల్లి కమలాకర్, ముద్దుశెట్టి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: