ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న.. తాను ఎంత బిజీగా ఉన్నా.. సంపాదన ఎంత ఉన్నా.. పుట్టిన ఊరికి వస్తే చెప్పలేని అనుబంధం అనుభూతి మాటల్లో చెప్పలేనిది అంటున్నారు..ఈ దంపతులు
మల్లెలమడుగు గ్రామానికి చెందిన " చల్లా విజయ రామరాజు - మధుర ( వెంకట కొండయ్య ) దంపతులు తమ స్వంత గ్రామంలో నిర్మితమౌతున్న రామాంజనేయ దేవాలయం నిర్మిస్తున్నారని మిత్రుల ద్వారా తెలుసుకొని తమ పుట్టిన ఊరిలో గత రోజుల్లో గుడి వెళ్లిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు ఉంటున్న సుదూర ప్రాంతం నుండి వచ్చి.....
ఈ రోజున * రామాంజనేయ ఆలయం*
కు 51,116 /- (అక్షరాల యాబై ఒక్క వేల నూట పదహార్లు ) రూపాయల విలువ కలిగిన చెక్కును ఆలయ కమిటీ వారికి అందచేసి తమ పుట్టిన పూరిలో "భక్తి " ని చాటుకున్నారు...💐🌹🙏🙏🙏
Post A Comment: