దమ్మపేట జూన్ 13 ( మన్యం మనుగడ ) : దమ్మపేట రెవిన్యూ కార్యాలయంలో అధికారులతో,ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం సామాన్యులకు ఒక వరంగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంగాప్రసాద్,జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,దొడ్డాకుల రాజేశ్వరరావు,పట్టణ అధ్యక్షుడు యార్లగడ్డ బాబు,ఎంపీటీసీ గుడిపాటి అప్పారావు,వెంకమ్మ ,రావు గంగాధరరావు,సర్పంచులు రాజు, ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు ,అబ్దుల్ జిన్నా,ఆకుల కృష్ణారావు, ఏసుబాబు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: