గుండాల జూన్ 4(మన్యం మనుగడ) మన్యం మనుగడలో వచ్చిన జాతీయ జెండాకు అవమానం ఈ కథనానికి స్పందించిన గుండాల ఎంఈఓ కృష్ణయ్య, నాగారం పాఠశాల ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు ఇచ్చి రెండు రోజులలో సరైన వివరణ కోసం ఆదేశించారు సంతృప్తికరమైన సమాధానం రాని ఎడల ఉపాధ్యాయులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఎం ఈ ఓ అన్నారు
Post A Comment: