మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని పాపాయిగూడెం గ్రామంలో ఈనెల 14 నుండి నిర్వహిస్తున్న పోలెబోయిన వారి వేల్పుల పండుగ(జాతర)కు రావాలంటూ మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం అందజేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పోలెబోయిన అనిల్ కుమార్,కృష్ణారావు విష్ణుమూర్తి, వెంకటనారాయణ, నాగభూషణం,దశరథం, రామారావు,సర్వేశ్వరరావు పాల్గొన్నారు.
Post A Comment: