- నిన్న డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మన్న భూ సెటిల్మెంట్ కు పిలిచి ప్లాన్ ప్రకారం కత్తితో చేసిన దాడినీ తీవ్రంగా ఖండించిన ఆదివాసీ రాజకీయ జాక్ జిల్లా అధ్యక్షుడు వాసం రామకృష్ణ దోర గారు
ది.29-06-2022 న అశ్వాపురం గ్రామంలో పాయం సత్యనారాయణ, ఊకే సత్తిష్,పై కత్తితో జరిగిన దాడి విషయం తెలుసుకొని అదివాసీ భవన్ లో వారి వద్దకు వెళ్లి దాడి జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొని దాడికి పాల్పడిన TRS నేత తుళ్లూరి బ్రహ్మయ్య చెసిన దాడినీ పై స్పందించారు ఓక గవర్నమెంట్ ఆఫిస్ లో కత్తి ఏలా వచ్చింది,గవర్నమెంట్ ఆఫిస్ లో భూ సెటిల్మెంట్ చేయ్యడం,పథకం ప్రకారం హత్య చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసారనీ తీవ్రంగా ఖండించారు అతనిపై,అతని అనుచరులపై పకడ్బందీగా SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేపు జరిగే ర్యాలీ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొంటారు అనీ మండల ప్రజలు పాల్గొనాలనీ పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు మడకం సాదు,కాక ఆశోక్,బట్టా సత్యనారాయణ, పర్శిక సూరిబాబు, మాజీ యంపిటిసి బోర్ర శ్రీనుబాబు,కుంజా రామారావు, చాప ముత్తయ్య,కోరెం రామారావు,కల్లూరి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: