గుండాల జూన్ 16(మన్యం మనుగడ) ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏ ఈ రవి అన్నారు. గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేశారు. గుండాల మండల కేంద్రంలో జడ్పిటిసి రామక్క, ఆళ్ల పల్లి మండల కేంద్రంలో ఎంపీపీ మంజు భార్గవి రిబ్బన్ కట్ చేసి వీటిని ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంపీడీవో హజరత్ వలి, ఎంపీటీసీ సంధాని, ఉప సర్పంచ్ ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు పాపారావు,
ఆళ్ల పల్లి ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుభార్గవి, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, నరెడ్ల ప్రవీణ్ కుమార్, వార్డు మెంబర్ ఖయ్యుం, కాంగ్రెస్ నాయకులు ముత్తి లింగం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: