మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంచింతిర్యాల కాలనీ గ్రామ పంచాయతీ లో 5వ విడత పల్లెప్రగతి లో భాగంగా సర్పంచ్ పాయం భద్రయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శోభారాణి, కార్యదర్శి ఈశ్వరి,వార్డు మెంబర్స్ వల్లెపోగు రాము అలివేలు వివో ఏ సునీత, అంగన్వాడీ టీచర్ అరుణకుమారి, నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ తైదల నరసింహ, పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు కొండా బాబురావు, కొండా రమణ, పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: