మన్యం మనుగడ, మంగపేట. మంగపేట మండలం వాడగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని పాలయిగూడెం గ్రామంలో బుధవారం రాత్రి ప్రమాద వశాత్తు అగ్ని ప్రమాదం సంబవించింది. అగ్ని ప్రమాదంలో బియ్యాని సుశీల కు చెందిన గడ్డి ఇల్లు పూర్తిగా అగ్నిప్రమాదం లో ఇల్లు కాలిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ తోట రమేష్ బాధితురాలు ఇంటి దగ్గరికి వెళ్ళి ,25 కేజీల బియ్యం, వంట సామగ్రి,దుప్పట్లు,తో పాటు 5 వేల రూపాయిల నగదు అందజేయడం
,బాధితులను పార్టీ పరంగా ఆదుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, పి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,అచ్చ సత్యనారాయణ,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,మల్లూర్ దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ,మండల ఉపాధ్యక్షులు కర్కపల్లి నర్సింహారావు,మండల నాయకులు, మడి శోభన్, ముగల రమేష్ , బియ్యం శ్రీను చీకుళ్ల రాజు తెల్ల సురేష్ గ్రామ అధ్యక్షుడు సుధా టి మోహన్ రావు రైతు గ్రామ అధ్యక్షుడు పిట్ట దావీదు చుక్కల రాజు , బాబు, మండల ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పెద్ద నరసింహారావు బియ్యం లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: