- మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
మన్యం మనుగడ కరకగూడెం: ఏడుళ్ళ బయ్యారం నుండి కరకగూడెం వైపు వస్తున్న మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామనికి చెందిన కరకపల్లి.సత్తిష్ 19 సంవత్సరాల యువకుడు రాళ్ళవాగు (పెద్దమ్మ తల్లి) ఆలయం దాటిన తర్వాత మూలమలుపు వద్ద అదుపు తప్పి ద్విచక్రవాహనం పల్టీ కొట్టడంతో తివ్రగాయల పాలయ్యాడు.అటుగా పోతున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మానవత్వంతో108 కు సమాచారం అందించి దగ్గర ఉండి 108 వాహనం ఎక్కించి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కొసం మణుగూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.
Post A Comment: