గుండాల జూన్ 19(మన్యం మనుగడ) మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్ కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జామర గూడెం గ్రామానికి చెందిన సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ మృతుడి భార్య కు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుధాకర్ గతంలో సైతం మండలంలో అనేక మందికి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీను నాయుడు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: