దమ్మపేట జూన్ 03 ( మన్యం మనుగడ ) : పట్వారీగూడెం గ్రామంలో ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ షర్మిల హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి,హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్ బాబు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాముల వెంకటేశ్వరరావు, వూకే వెంకటేష్, వెంకటేశ్వరరావు,నక్కా చంద్రశేఖర్,కొరసా శ్రావణ్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: