CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి. జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు.

Share it:

 


దమ్మపేట జూన్ 03 ( మన్యం మనుగడ ) : అంకంపాలెం పంచాయతీలోని కోడిశలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 13 లక్షల రూపాయల సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు పల్లెలలో పరిసరాల శుభ్రత మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకొని పరిశుభ్రంగా ఉండాలని అంటువ్యాధుల నుంచి మనం మనల్ని కాపాడుకోవాలని జడ్పిటిసి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సోడెం మహాలక్ష్మి, సర్పంచి కాకా అనూష, ఉప సర్పంచ్,సెక్రెటరీ, గ్రామ పెద్దలు గంగరాజు,భరత్ కుమార్, పెనుబల్లి వెంకటేశ్వరరావు, పెనుబల్లి రామ్మూర్తి పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: