మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన చిట్టిపోతుల విశ్వనాథం కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త, పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ఆయన కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని దశ దిన కర్మ ల నిమిత్తం అందజేయడం జరిగింది.
Post A Comment: