గుండాల/ఆళ్ల పల్లి జూన్ 2(మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మర్కోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శంకర్ బాబు జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమం ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు లు పాల్గొనాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాయం నరసింహారావు ఒక ప్రకటనలో కోరారు. ఎందరో త్యాగాల తో సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన అన్నారు. అలాంటి వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు
Post A Comment: