మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఐటీసీ అడ్మినిస్ట్రేషన్ అధికారి చంగల్ రావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం ప్రభుత్వ విప్,రేగా కాంతారావు తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
Post A Comment: