మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐ టి డి ఎ నూతన ప్రాజెక్టు అధికారిగా అంకిత్ ఐఏఎస్,ప్రభుత్వం నియమించది.ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా అంకిత్ ఐఏఎస్ ను, ఏటూరు నాగారం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గా బదిలీ చేస్తూ ఆదివారం సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన సోమవారం ఐటీడీఏ కార్యాలయం లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Post A Comment: