మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని సింగరేణి అతిథిగృహంలో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గత కొంత కాలంగా మణుగూరు సబ్ డివిజన్ ఏఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శబరీష్ ఐపిఎస్,ఖమ్మం అదనపు డిసిపి గా బదిలీపై వెళుతున్న సందర్భంగా పుష్ప గుచ్చం అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారికి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: