మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు శాఖలకు చెందిన అధికారులు హాజరు కాలేదు. అభివృద్ధి విషయాల గురించి చర్చించడానికి అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. సర్పంచులు వారి పంచాయతీలలో నెలకొన్న సమస్యలు వివరించడానికి అధికారులు లేకపోవడంతో అసహనానికి గురయ్యారు.హాజరైన అధికారులు వారివారి నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ బత్తిన శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, వివిధ పంచాయితీల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
అధికారుల గైర్హాజర్ పట్ల అసహనం వ్యక్తం చేసిన మండల ఎంపిపి
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు శాఖలకు చెందిన అధికారులు హాజరు కాలేదు. అభివృద్ధి విషయాల గురించి చర్చించడానికి అధికారులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. సర్పంచులు వారి పంచాయతీలలో నెలకొన్న సమస్యలు వివరించడానికి అధికారులు లేకపోవడంతో అసహనానికి గురయ్యారు.హాజరైన అధికారులు వారివారి నివేదికలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం పీ ఓ బత్తిన శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, వివిధ పంచాయితీల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: