దమ్మపేట జూన్ 05 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామంలో శ్రీకాకుళం నుండి భద్రాచలం వెళ్లే బస్సులో మంటలు చెలరేగినాయి వెంటనే బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించడం జరిగింది ఊహించని ఈ పరిణామంతో బస్సులో ప్రయాణీకులు ఆందోళనకు గురి అయినారు బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేసి ప్రమాదాన్ని అరికట్టి నాడు ప్రయాణికులు బస్సు డ్రైవర్ ని అభినందించారు.వేరొక బస్సులో ప్రయాణికులు గమ్యస్థానానికి వెళ్ళిపోయినారు.
Navigation
Post A Comment: