గుండాల జూన్ 6(మన్యం మనుగడ) బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా పినపాక నియోజకవర్గం లోని మణుగూరు పట్టణంలో జరుగుతున్న పాదయాత్రలో గుండాల మండల నాయకులు పాల్గొన్నారు. బి ఎస్ పి తోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు, మండల నాయకులు సంపత్, చరణ్, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: