మన్యం మనుగడ వాజేడు జూన్18:
వాజేడు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన,ఇలెందుల, ఆదినారాయణ, గడిచిన వారం రోజులలో అనారోగ్యం కారణంగా మరణించారు, ఆయన మరణంతో వారి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి చతికిల పడింది. ఈ కుటుంబాన్ని పరామర్శించిన వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామం
డాక్టర్ "సాంబశివరావు.
బోదెబోయిన, సత్యనారాయణ, ఆర్థిక సహాయం రూ10,116 భార్య పిల్లలకి అందజేశారు.
Post A Comment: