CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖమ్మం బయల్దేరిన మున్నూరుకాపు కులస్తులు...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గాయత్రి రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డిల కోసం ఖమ్మంలో తలపెట్టిన కృతజ్ఞత సభ కోసం మండలం నుండి మున్నూరుకాపు కులస్తులు ప్రత్యేక వాహనాల్లో ఖమ్మం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... మున్నూరుకాపు కులస్తులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంగం బాధ్యులు లంకా నరసింహారావు, పులి సత్యం, ఆకుల శ్రీనివాసరావు, రంగిశెట్టి రాము, పసుపులేటి వెంకటేశ్వర్లు, చలవాది రామారావు, ఆళ్ళ శ్రీనివాస్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, పసుపులేటి మంగయ్య, హాసిని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: