CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలి.--:జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు.

Share it:

 


దమ్మపేట జూన్ 04 ( మన్యం మనుగడ ) : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలు కార్పొరేట్ స్కూల్స్ గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విద్యార్థులకు అంకితం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మందలపల్లి స్కూలుకి 14 లక్షల రూపాయలు మంజూరు చేసి స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం ఈరోజు దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలానే ప్రకాష్ నగర్ కాలనీ లో కూడా మన ఊరు మన బడి కార్యక్రమంలో ఆరు లక్షల 70 వేల రూపాయిలు పాఠశాల మరమ్మతులకు మంజూరు చేయడం జరిగింది. అలాగే అల్లిపల్లి గ్రామంలో మన ఊరు మన బడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్,దొడ్డాకుల రాజేశ్వరరావు,ఎం ఈవో కీసరి లక్ష్మి,మందులపల్లి ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ,అబ్దుల్ జిన్నా,ఎంపీఓ ,పాఠశాల హెడ్మాస్టర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: