మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మంగళవారం నాడు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి బి.సులోచన రాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వారితో సమావేశమై నూతన విద్యా విధానం పై, పలు అంశాలు చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధారాణి పాల్గొనడం జరిగింది.
Post A Comment: