CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇద్దరు దొంగల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు...

Share it:



మణుగూరులో ద్విచక్ర వాహనాలు ఇళ్లలో చేసిన వైరింగ్ అపహరించిన ఆ దొంగలను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇందుకు సంబంధించి మణుగూరు సిఐ ముత్యం రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మణుగూరు చెందిన పవన్ కుమార్ సాయిల్ అన్న ఇద్దరు దొంగతనాలకు అలవాటు పడ్డారు గత ఇరవై రోజుల క్రితం అపాచీ ద్విచక్ర వాహనాన్ని స్పెండర్ ప్లస్ వాహనాన్ని ఇందులో లో వైరింగ్ కోసం ఉపయోగించే 40 వేల రూపాయల విలువ గల వైర్లను దొంగలించారు జరిగిన దొంగతనాలు పై బాధితుల ఫిర్యాదు మేరకు తన పర్యవేక్షణలో ఎస్ఐ రాజకుమార్ సిబ్బంది షమీం ఏ ఎస్ ఐ నాగేశ్వరరావు వీరిని పట్టుకున్నారు పోలీసుల విచారణ లో నిందితులు ఇద్దరు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నారని తెలిపారు వీరి నుంచి లక్షా 50 వేల రూపాయల విలువ గల రెండు ద్విచక్ర వాహనాలు అలాగే కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు

Share it:

TS

Post A Comment: