దమ్మపేట జూన్ 08 ( మన్యం మనుగడ ) : టీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు చామర్తి గోపి శాస్త్రి రాష్ట్ర నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఈరోజు హైదరాబాద్లో వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పలు సమస్యలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో గంగాధర్ శ్రీనివాసరావు,పాణెం రాజశేఖర్ పాల్గొన్నారు.
Post A Comment: