గుండాల జూన్ 11(మన్యం మనుగడ) బహుజన సమాజ్ వాది పార్టీ (బి ఎస్ పి) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరికలు జరిగాయి. గుండాల మండల నాయకులు బొమ్మెర రాంబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఇలా చేరిన వారు వేణు, వీరస్వామి, మల్లయ్య లు బి ఎస్ పి పార్టీ లో చేరి పార్టీ కోసం పని చేస్తామని అన్నారు
Navigation
Post A Comment: