CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంచి విత్తనాలతోనే మిర్చిలో అధిక దిగుబడి అదనపు రాబడి...నూతన ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి...

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మిర్చి సాగులో మంచి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి అదనపు రాబడి సాధ్యపడుతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం మండలంలోని రాజుపేటలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ఎరువులు మరియు విత్తనాల షాప్ ని షాపు ప్రొప్రైటర్ బత్తుల అశ్విని నందకుమార్ తో కలిసి సాంబశివ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు మరియు పురుగుమందులను అందించాలని నిర్వాహకులకు సూచించారు అంతేకాకుండా వరి మిర్చి పంటల లో బైబ్యాక్ వాణిజ్య పద్ధతిలో నిర్వహిస్తున్న సంస్థలతో భాగస్వామ్య ఒప్పందంతో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేయాలని కోరారు ప్రస్తుత వ్యవసాయ సంవత్సరంలో ఎరువుల కొరతని గుర్తించి డీలర్లు ఎరువుల స్టాక్ లను పంట ప్రారంభానికి ముందే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బత్తుల ప్రణీత్ కుమార్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ యజమాని అశ్విని నందకుమార్ కత్తి గూడెం సహకార సంఘం డైరెక్టర్ గంట సునీత రామారావు కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వల్లిపెళ్లి శివప్రసాద్ రైతులు పూజారీ రామయ్య పూజారి ఆదినారాయణ ఎగమాటి వెంకట్ రెడ్డి చెట్టుపల్లి తిరుపతి రావు వలీ హైదర్ తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: