గుండాల జూన్ 9(మన్యం మనుగడ) ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా బొబ్బిలి పవన్ కళ్యాణ్ , మండల కార్యదర్శి గా గంగాధరి వినయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్న టు వారు పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మండలంలో లో ఏఐఎస్ఎఫ్ ఎదుగుదల కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతూ వారికి అండగా నిలుస్తానని అన్నారు
Post A Comment: