CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గంజి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామానికి చెందిన గంజి శేఖర్ తల్లి గంజి రాంబాయి (76) సంవత్సరాలు గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి మనో ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమయ్య గౌడ్ సర్పంచ్ ల సంఘం మడల అధ్యక్షులు పాయం.నరసింహరావు, రావుల సోమయ్య, బుడగం.రాము,బైరిచెట్టి.చిరంజీవి,కొంపెల్లి. పెద రామలింగం,పోగు.వెంకటేశ్వర్లుపోగు.లక్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: