దమ్మపేట జూన్ 30 ( మన్యం మనుగడ ) : కొమ్ముగూడెం పంచాయతీ ఉప సర్పంచ్ సోయం రామచంద్ర ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనం నుండి కిందపడి గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఖిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చారు. ఉపసర్పంచ్ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఆయనతో పాటు స్థానిక సర్పంచ్ సోయం రాజేశ్వరి-రాజు ఉన్నారు.
Post A Comment: