మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా పార్టీ కార్యాలయం లో జాతీయ జెండాను పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు ఆవిష్కరించారు. తదనంతరం రాముడు మాట్లాడుతూ 60 ఏండ్ల కల సహకారమైన వేళా నీల్లు, నిధులు, నియామకాల ప్రతిపాదకంగా ఏర్పడ్డ నెరలుబారిన తెలంగాణ సిరులు పండే మాన్యాలు గా మార్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దక్కుతుందని నియమకాలలో భాగంగా 80వేలాఉద్యోగాలను ఒకేసారి ప్రకటించిన ఘనత ఆయానదేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మీ, జెడ్ పి టి సి సీతమ్మ, పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేష్, అధికారప్రతినిది జానిపాషా, రైతుసంగం అధ్యక్షకార్యదర్సులు జోగ బుజ్జి, వాగే వెంకటేశ్వరవు ఎంపీటీసీ తునికి సీత, తెల్లం భీమరాజు, సోడీ తిరుపతిరావు, పార్టీ సీనియర్ నాయకులు సాగి శ్రీనివాసరాజు, ప్రచారకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు, యూత్ కమిటీ అధ్యక్షకార్యదర్సులు లంక శివ, వెంకటేష్, ఎస్ సి సేల్ అధ్యక్షులు పొడుతూరి నాగరాజు, నాయకులు ముక్కెర శ్రీను, కొప్పుల సాగర్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: